అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అమెరికా రాజధాని వాషింగ్టన్లోని చారిత్రక లింకన్ మెమోరియల్ ప్రాంగణం యోగా సాధకులతో కళకళలాడింది. భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు...
అమరావతి రాజధానిలో బ్యాంక్ స్ట్రీట్ నిర్మాణ పనులు వేగంగా పూర్తయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఆర్డీఏ అధికారులను ఆదేశించారు. బ్యాంకుల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి అవసరమైన అనుమతుల విషయంలో జాప్యం చేయవద్దని...
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అమరావతిలో నిర్వహించనున్న యోగా కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రముఖ యోగా గురువు స్వామి బాబా రాందేవ్ శుక్రవారం సాయంత్రం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ...