నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) వల్ల దక్షిణాది రాష్ట్రాలు తమ రాజకీయ ప్రాధాన్యతను కోల్పోయే ప్రమాదం ఉందని సీపీఐ సీనియర్ నేత నారాయణ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం లోక్సభ సీట్ల సంఖ్య...
పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం ద్వారా కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు దేశానికి తీవ్ర అన్యాయం చేశాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విమర్శించారు. ఈ చర్యను ఆయన “జాతికి...
లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో జరిగిన పరిణామాలపై ప్రధానమంత్రి నరేంద మోదీ మరోసారి తీవ్రంగా స్పందించారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసిన విపక్ష పార్టీలు చరిత్రలో పెద్ద తప్పు చేశాయన్నారు....
మహిళా సాధికారత దిశగా దేశం చరిత్రాత్మక అడుగు వేయబోతుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. నేడు ప్రారంభమవుతున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల సందర్భంగా ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు....
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, ముఖ్యంగా రాజధాని అంశంపై దేశవ్యాప్తంగా లభించిన మద్దతుపై రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యసభ సాక్షిగా మాట్లాడిన ఆయన, ఈ మద్దతు రాష్ట్ర ప్రజలకు గొప్ప...
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరులో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, పార్లమెంట్ సాక్షిగా తెలుగు ప్రజల కల...
ఆంధ్రప్రదేశ్కు అమరావతిని ఏకైక రాజధానిగా చట్టబద్ధత కల్పించే కీలక పరిణామం చోటుచేసుకుంది. నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందడంతో రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు తిరిగింది....