తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక పరిణామానికి రంగం సిద్ధమవుతోంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ప్రాథమిక ఏర్పాట్లు ప్రారంభించినట్లు సమాచారం....
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాలను మరింత ఖచ్చితంగా రూపొందించే దిశగా ఎన్నికల సంఘం కీలక చర్యలు చేపడుతోంది. రాబోయే కొద్దిరోజుల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్ - స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) మూడో...