జాతీయ స్థాయిలో వైరల్గా మారిన కుంభమేళా మోనాలిసాకు కేరళ హైకోర్టు ఊరటనిచ్చింది. ఆమెకు తగిన భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ వ్యవహారంలో మధ్యప్రదేశ్లో నమోదైన కిడ్నాప్, పోక్సో కేసుల నేపథ్యంలో...
రిటైర్డ్ ఉద్యోగులకు అందవలసిన పదవీ విరమణ ప్రయోజనాల చెల్లింపులో జరుగుతున్న జాప్యంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్న ఆలస్యాలు, నిర్లక్ష్యం కారణంగా ఉద్యోగులు తమ హక్కైన...
నేతాజీ సుభాష్ చంద్రబోస్కు సంబంధించిన చారిత్రక అంశాలపై తరచూ దాఖలవుతున్న ప్రజాప్రయోజన వ్యాజ్యాల (PIL)పై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. భారత స్వాతంత్ర్య పోరాటంలో సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఇండియన్ నేషనల్...