తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా టీజీఎస్ ఆర్టీసీ బస్సులు అర్ధరాత్రి నుంచే పూర్తిగా నిలిచిపోయాయి. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ప్రభుత్వంతో...
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఉప్పల్ నియోజకవర్గంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని,...
ప్రముఖ గాయని మంగ్లీ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ ను కలసి తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై ఫిర్యాదు చేశారు. అడ్వకేట్ సుబ్బారావు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ సామాజిక మాధ్యమాల్లో మరియు ఇతర...