హైదరాబాద్ శివార్లలో వెలుగుచూసిన భారీ భూ కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గండిపేట, నార్సింగి ప్రాంతాల్లోని అత్యంత విలువైన ప్రభుత్వ భూములకు సంబంధించిన అక్రమాల కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న...
తెలంగాణ రాజధాని హైదరాబాద్లో ఎబోలా వైరస్కు సంబంధించిన అనుమానాస్పద కేసులు వెలుగులోకి రావడం వైద్య వర్గాలతో పాటు ప్రజల్లోనూ ఆందోళనకు దారితీసింది. ఎబోలా తరహా లక్షణాలతో ముగ్గురు వ్యక్తులు సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో...
తెలంగాణ రాజకీయాలు, పోలీసు వర్గాల్లో తీవ్ర సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సస్పెండెడ్ అదనపు ఎస్పీ నాయిని భుజంగరావును...
తెలంగాణను ప్రపంచ స్థాయి పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన్నారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రత్యేక విధానాలు అమలు చేస్తున్నామని, పెట్టుబడిదారులకు అత్యంత అనుకూల వాతావరణాన్ని...
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని, ఆ తర్వాతే రాష్ట్రంలో రాజకీయ సభలు నిర్వహించాలని తెలంగాణ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి...
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు ;పవన్ కళ్యాణ్ నివాసం వద్ద మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జనసేన పార్టీ నిర్వహించాలనుకున్న తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభకు పోలీసులు అనుమతి...
రిపబ్లికన్ పార్టీ అఫ్ ఇండియా (అథవాలే) సౌత్ ఇండియా ఆధ్వర్యంలో పార్టీ సౌత్ ఇండియా కార్యాలయంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా...