జర్నలిస్టుల పిల్లలు ఉన్నత విద్యాభ్యాసంలో అద్భుతాలు సృష్టిస్తున్నారని.. దేశ విదేశాల్లోఅపార ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి( ఎన్ఏజే) ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు...
ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వద్ద ప్రత్యేక అధికారిగా (ఓఎస్డీ) విధులు నిర్వహిస్తున్న డాక్టర్ కాశిరెడ్డి వరప్రసాద్ అరుదైన విద్యా గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. ఆర్థిక శాస్త్రంలో ఆయన చేసిన...