కరూర్ తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించిన తాత్కాలిక ప్రభుత్వ ఉద్యోగాల అంశంపై మద్రాస్ హైకోర్టు మదురై ధర్మాసనం కీలక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ...
భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్కు తెలంగాణ హైకోర్టులో కీలక ఉపశమనం లభించింది. సింగరేణి అధికారులపై చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఆయనకు బుధవారం...
జాతీయ స్థాయిలో వైరల్గా మారిన కుంభమేళా మోనాలిసాకు కేరళ హైకోర్టు ఊరటనిచ్చింది. ఆమెకు తగిన భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ వ్యవహారంలో మధ్యప్రదేశ్లో నమోదైన కిడ్నాప్, పోక్సో కేసుల నేపథ్యంలో...