దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఆలస్యంగా ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు తొలి రోజే తమ ప్రభావాన్ని తీవ్రంగా చూపించాయి. సోమవారం అర్ధరాత్రి నుంచి కురిసిన భారీ వర్షాల కారణంగా నగరంలోని పలు లోతట్టు...
మహారాష్ట్రాలో ఘోర విషాద ఘటన చోటుచేసుకుంది. భారీ వర్షం, బలమైన ఈదురుగాలుల కారణంగా ఆలయ ప్రాంగణంలోని గోడ కూలిపోవడంతో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ...