తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) ఉన్న అంతస్తులో క్యాటరింగ్ సేవలు నిలిచిపోయినట్లు సమాచారం వెలుగులోకి రావడం పరిపాలనా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గత రెండేళ్లుగా అందించిన సేవలకు సంబంధించిన బిల్లులు...
అమరావతిలో ఇప్పటివరకూ మొత్తం 114 సంస్థలకు భూములు కేటాయించినట్లు మంత్రి నారాయణ తెలిపారు. వీటిలో చాలా సంస్థలు తమ నిర్మాణాలను ప్రారంభించాయని చెప్పారు. రాజధానిలో భూముల కేటాయింపునకు సంబంధించిన మంత్రి వర్గ ఉపసంఘం...