ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ది కలిగించేలా రాష్ట్ర కేబినెట్ కీలకమైన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంచేందుకు ఆమోదాన్ని తెలియచేసింది....
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి వేడెక్కితున్నాయి. ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డిను సర్వీసు నుంచి తొలగించిన అంశంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...