పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సహకరించిన భారతీయ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. బంగారం కొనుగోళ్లు తగ్గించడం,...
ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుకు కేంద్ర మంత్రులు ఆచరణాత్మక రూపం ఇచ్చారు. బుధవారం న్యూఢిల్లీలో జరిగిన కేంద్ర కేబినెట్...
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతుండటంతో ఇంధన సంక్షోభం తీవ్రరూపం దాల్చే అవకాశాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి....
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశ ప్రజలు పొదుపు పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన పిలుపుపై జ్యోతిష్ పీఠం శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు నీతులు...