నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో చోటుచేసుకున్న ఘోర అగ్ని ప్రమాదం స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. గ్యాస్ సిలిండర్ పేలడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సజీవ దహనమైన ఘటన కలకలం రేపింది....
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకున్న ఓ విషాదకర ఘటన స్థానికులను కన్నీటి పర్యంతం చేసింది. రోడ్డు ప్రమాదంలో యువకుడు ప్రాణాలు కోల్పోగా.. తీవ్రంగా గాయపడిన తల్లిదండ్రులు కోమాలోకి వెళ్లిపోయారు. దీంతో కుటుంబంలో మిగిలిన...