ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుకు కేంద్ర మంత్రులు ఆచరణాత్మక రూపం ఇచ్చారు. బుధవారం న్యూఢిల్లీలో జరిగిన కేంద్ర కేబినెట్...
దేశ అభివృద్ధికి ఇంధనంగా నిలిచే బొగ్గు రంగం నవభారత నిర్మాణంలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ...