ఆంధ్రప్రదేశ్లోని లక్షలాది మంది ఓటర్లకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) ఊరట కలిగించే కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ ప్రక్రియ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ –...
కొత్తగా ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేసుకునే అభ్యర్థులు తమ తల్లిదండ్రులు లేదా కుటుంబ సభ్యుల ఓటరు వివరాలను సమర్పించాల్సి ఉంటుందనే అంశంపై వస్తున్న విమర్శలు, అపోహలకు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ)...
తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితాను మరింత కచ్చితత్వంతో రూపొందించేందుకు భారత ఎన్నికల సంఘం కీలక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)-2026' కార్యక్రమాన్ని జూన్ 25 నుంచి...
తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక పరిణామానికి రంగం సిద్ధమవుతోంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ప్రాథమిక ఏర్పాట్లు ప్రారంభించినట్లు సమాచారం....
ఆర్సీబీ విజయం నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం తన అధికారిక సోషల్ మీడియా వేదికలో ఒక ప్రత్యేక పోస్టును విడుదల చేసింది. ఇందులో ఆర్సీబీ ఆటగాళ్లు, ముఖ్యంగా విరాట్ కోహ్లీ ట్రోఫీతో సంబరాలు...
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాలను మరింత ఖచ్చితంగా రూపొందించే దిశగా ఎన్నికల సంఘం కీలక చర్యలు చేపడుతోంది. రాబోయే కొద్దిరోజుల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్ - స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) మూడో...