ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల వ్యవసాయ రంగానికి జీవనాడిగా నిలిచిన తుంగభద్ర ప్రాజెక్టు ఆధునికీకరణలో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. సాగు, తాగునీటి అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఈ చారిత్రాత్మక...
25న కొత్తగేట్లు ప్రారంభించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాలకు వర ప్రదాయిని అయిన తుంగభద్ర ప్రాజెక్టు ఇప్పుడు కొత్తగేట్ల అమరికతో సరికొత్త రూపును సంతరించుకుంది. రూ.51 కోట్ల వ్యయంతో మొత్తం 33 గేట్ల...
కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామంగా కాంగ్రెస్ సీనియర్ నేత డి.కె. శివకుమార్ బుధవారం రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బెంగళూరులోని లోక్ భవన్ గ్లాస్ హౌస్లో జరిగిన ఘన కార్యక్రమంలో...
కర్ణాటక రాజకీయాల్లో విషాదం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రణాళిక, గణాంకాల శాఖ మంత్రి డి. సుధాకర్ (66) అనారోగ్యంతో కన్నుమూశారు. గత నెల రోజులుగా బెంగళూరులోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం...