గత నాలుగు సంవత్సరాలుగా 14 లక్షల మంది పేద విద్యార్థులకు చెల్లించాల్సిన ఎనిమిది వేల కోట్ల ఫీజుల బకాయిలను తక్షణమే చెల్లించాలని, గతంలో ఉన్న మాదిరిగానే ఫీజుల రియంబర్స్మెంట్ స్కీములు అమలు చేయాలని...
తెలంగాణలో విద్యా రంగానికి కొత్త దిశనిచ్చే కార్యక్రమాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ గురువారం బోనకల్లు మండల కేంద్రంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు అమ్మ ఫౌండేషన్...