జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత సాయుధ దళాలు చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ సందర్భంగా ప్రాణత్యాగం చేసిన ఆరుగురు సైనిక సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా అరుదైన గౌరవం ప్రకటించింది. దేశ...
భారత రక్షణ రంగంలో స్వావలంబన లక్ష్యాన్ని మరింత బలోపేతం చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక అడుగు వేశారు. దేశ నౌకాదళ సామర్థ్యాన్ని పెంపొందించడంతో పాటు ‘ఆత్మనిర్భర్ భారత్’ సంకల్పాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా...