పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగాను, రాష్ట్రానికి పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతూ తన హోదాలకు తగిన విధంగా హుందాగా వ్యవహరించడం లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ తప్పుపట్టారు. ఆంధ్ర రాష్ట్ర సమస్యలపై...
దేశవ్యాప్తంగా దాదాపు 22 లక్షల మంది విద్యార్థులు హాజరైన నీట్ పరీక్ష మరోసారి ప్రస్తుత విద్యా వ్యవస్థలోని తీవ్రమైన లోపాలను బయటపెట్టిందని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) విమర్శించింది. ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణలు...