దేశ రాజకీయాల్లో ప్రజాస్వామ్య విలువలు క్రమంగా బలహీనపడుతున్నాయంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఎన్నికైన ప్రజాప్రతినిధులను పశువుల మాదిరిగా కొనుగోలు...
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్న మీనాక్షి నటరాజన్కు రాజ్యసభ ఎన్నికల సందర్భంగా అనూహ్య ఎదురుదెబ్బ తగిలింది. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యత్వానికి ఆమె దాఖలు చేసిన...