తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టిన రెండో విడత ‘బాయిబాట’ కార్యక్రమం రెండో రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ఉద్రిక్త వాతావరణంలో కొనసాగింది. సింగరేణి కార్మికుల సమస్యలను తెలుసుకుని,...
ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో నిర్వహించిన సింగరేణి ‘బాయిబాట’ కార్యక్రమం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. తెలంగాణ రక్షణ సమితి (టీఆర్ఎస్) అధినేత్రి కల్వకుంట్ల కవిత ఈ కార్యక్రమంలో పాల్గొని సింగరేణి...
సింగరేణి సంస్థలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత చేపట్టిన "సింగరేణి బాయిబాట" కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆమె రామగుండంలోని ఓపెన్...