తమిళనాడులో ప్రజారవాణా వ్యవస్థను మరింత ఆధునికంగా, ప్రయాణికులకు సౌకర్యవంతంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వం కొనుగోలు చేసే అన్ని కొత్త ప్రభుత్వ బస్సులు తప్పనిసరిగా ఎయిర్ కండిషనింగ్...
దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న కావేరీ నదీ జలాల వివాదం మరోసారి రాజకీయ, న్యాయపరమైన చర్చలకు కేంద్రబిందువుగా మారింది. కర్ణాటక ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న మేకెదాటు డ్యామ్ ప్రాజెక్ట్పై తమిళనాడు ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం...
తమిళనాడులో ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు మరింత ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ తన పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నూతన రేషన్ కార్డుల పంపిణీ...
తమిళనాడు రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతున్న సీఎం విజయ్కు విశ్వనటుడు కమల్ హాసన్ నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. నటుడిగా ప్రజాదరణ పొందిన విజయ్ ఇప్పుడు రాజకీయ నాయకుడిగా తీసుకుంటున్న నిర్ణయాలు సమాజానికి...
తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే జోసేఫ్ విజయ్ తీసుకున్న తొలి నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సీఎం పదవికి ప్రమాణ స్వీకారం చేసిన రెండు రోజులకే రాష్ట్రంలోని 717 మద్యం దుకాణాలను...
మిళనాడు రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జోసేప్ విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం ఇప్పుడు శాసనసభ కీలక పదవుల భర్తీ...
తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే జోసెఫ్ విజయ్ కీలక నిర్ణయం తీసుకుని రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలు, దేవాలయాలు, బస్టాండ్ల సమీపంలో కొనసాగుతున్న 717 మద్యం దుకాణాలను తక్షణమే...