తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై జరుగుతున్న రాజకీయ విమర్శల మధ్య, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా స్పందించారు. 'ప్రపంచ బ్యాంకు' ఇచ్చిన తాజా నివేదికలో... తెలంగాణ ఎగువ మధ్య స్థాయిని దాటిన రాష్ట్రం...
తెలంగాణలో రైతులు, భూమి యజమానుల ఆస్తుల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు....
జనసంఘ్ వ్యవస్థాపకుడు, ప్రముఖ జాతీయవాది డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ తెలంగాణ రాష్ట్ర...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ చేపట్టిన కన్నెపల్లి పంప్హౌస్ పర్యటన సందర్భంగా జనగామ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారీ సంఖ్యలో వాహనాలతో కూడిన కాన్వాయ్తో కన్నెపల్లికి వెళ్తున్న కేటీఆర్ను...
తెలంగాణ రాజకీయాలు మరోసారి తీవ్ర ఉత్కంఠకు వేదికగా మారాయి. గురుకుల విద్యాసంస్థల టెండర్ల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పెరుగుతున్న అప్పుల అంశాలపై అధికార కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రధాన...
తెలంగాణలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రతిపక్షాల నుంచి వస్తున్న విమర్శలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై బీఆర్ఎస్, బీజేపీలతో...
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేందుకు వేలాది మంది ఉద్యమకారులు, విద్యార్థులు, యువకులు ప్రాణత్యాగాలు చేస్తే, ఆ ఉద్యమ ఫలితాన్ని మాత్రం కేసీఆర్ కుటుంబం అనుభవించిందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విమర్శించారు. పదేళ్లపాటు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని...