తలసేమియాతో బాధపడుతున్న చిన్నారులకు ప్రతి రక్తదానం అమూల్యమైన ప్రాణదానమని జైభారత్ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయవిహారం రమణమూర్తి పేర్కొన్నారు. తలసేమియా వంటి జన్యుపరమైన రక్త సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చిన్నారులు సాధారణ జీవితం...
సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో , సదాశివపేట లో ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు హరీశ్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో...