కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెంనర్లకు ఊరటనిస్తూ కేంద్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింద.ఇప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఉద్యోగుల కరవు భత్యం (డీఏ)ను 2 శాతం పెంచేందుకు ఆమోదం...
ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. ఇప్పటివరకు కేవలం ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు మాత్రమే పరిమితమైన ఇంప్రూవ్మెంట్ పరీక్షల అవకాశాన్ని ఇకపై సెకండియర్ విద్యార్థులకు కూడా విస్తరించాలని నిర్ణయించింది.
ఈ కొత్త...