విజయవాడ నగరంతోపాటు ఆటోనగర్ లో రోజూ వచ్చే చెత్తని జిందాల్ వేస్ట్-టు-ఎనర్జీ ప్లాంట్కు తరలించే ఏర్పాటు చేసినట్లు స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ చెప్పారు. ఆటోనగర్ లో నూతన కంపాక్టర్ని గురువారం...
బీసీల సమస్యలకు పరిష్కారం చూపాలి.. బీజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావుకి వినతి పత్రం అందించిన బీసీ కుల సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్
తెలంగాణలోని బీసీ కులాల సమస్యల పరిష్కారానికి...
సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ఇందిరమ్మ ప్రజాప్రభుత్వం కృషి చేస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టంగా చెప్పారు. గురువారం నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ సెక్రటేరియట్ లో బీసీ, ఎస్సీ, ఎస్సీ డిపార్ట్ మెంట్స్...