తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాసరలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సరస్వతి దేవాలయంను సందర్శించి పలు ఆధ్యాత్మిక, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తన మనవడు రియాన్ష్ (రుద్రదేవ్)కు అక్షరాభ్యాసం...
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర సరస్వతి ఆలయం అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ను అధికారులు వివరించారు. ఈ సందర్భంగా సీఎం ప్రణాళికపై సమగ్రంగా సమీక్ష నిర్వహించి, పలు...
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 6న నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో విస్తృత పర్యటన చేపట్టనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మొత్తం రూ.500 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు.ఈ...