ఏఎస్ రావు నగర్ ప్రభుత్వ పాఠశాలలో జోయాలుక్కాస్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన “జాయ్ ఆఫ్ స్కూలింగ్” కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థుల్లో చదువుపై ఆసక్తిని...
ఎన్నికల ముందు ఆర్టీసీ కార్మికుల సంక్షేమం పేరుతో ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయకుండా కార్మికులను మోసం చేస్తోందని ఆర్టీసీ ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం...