రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సకాలంలో, పారదర్శకంగా సబ్సిడీ ఎరువులు అందించేందుకు ప్రవేశపెట్టిన APAIMS 2.0 వ్యవస్థ విజయవంతంగా అమలవుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ ఏడాది జూన్...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వితంతువులకు కూటమి ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. రాష్ట్రంలో కొత్తగా వితంతు పింఛన్ల మంజూరుకు సంబంధించి కీలక ప్రకటన వెలువడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా...