ఈ ఏడాది ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమవుతోంది. వాతావరణ పరిస్థితుల్లో చోటుచేసుకునే మార్పులు వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నందున...
రాష్ట్రంలో మాతా–శిశు ఆరోగ్యం, సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక చర్యకు శ్రీకారం చుట్టింది. గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు అత్యవసర సమయంలో సురక్షితమైన, నాణ్యమైన రవాణా సౌకర్యం...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చేనేత కార్మికులకు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కూటమి ప్రభుత్వం కీలక శుభవార్త అందించేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలో చేనేత రంగానికి ప్రోత్సాహం అందిస్తూ, నేతన్నల ఆర్థిక భద్రతను బలోపేతం చేయాలనే...
వియత్నాంలో శనివారం చోటుచేసుకున్న విషాదకర పడవ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన తెలుగు పర్యాటకులంతా సురక్షితంగా హనోయిలోని నోయ్ బాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంకు చేరుకున్నారు. వారికి అవసరమైన అన్ని సహాయ చర్యలు పూర్తిచేసిన...
విజయవాడలో తీవ్ర సంచలనం సృష్టించిన సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణను వేగవంతం చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT), ప్రధాన నిందితుడిగా...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్యరంగంలో అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. కోలుకునే అవకాశం లేని రోగులకు సంబంధించి నిష్క్రియాత్మక కారుణ్య మరణం (ప్యాసివ్ యూథనేషియా) అమలుకు సమగ్ర మార్గదర్శకాలను జారీ చేసింది. సుప్రీంకోర్టు నిర్దేశించిన...
ఆంధ్రప్రదేశ్ను ఆధ్యాత్మిక, పర్యావరణ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడంతో పాటు, రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చే ‘హస్తకళల పర్యాటకం’ ను కూడా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్...