పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగూడెం సమీపంలోని గోదావరి నదిలో చేపల వేటకు వెళ్లి ఐదుగురు గిరిజనులు మృతి చెందిన విషాద ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్...
ఆంధ్రప్రదేశ్లోని పోలవరం జిల్లా ఎటపాక మండల పరిధిలో శనివారం చోటుచేసుకున్న విషాదకర ఘటన స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది. గోదావరి నదిలో చేపల వేటకు వెళ్లిన ఐదుగురు గిరిజనులు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు...
ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వాతావరణం రోజురోజుకు ఉద్రిక్తంగా మారుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదురుతూంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై...