ఆంధ్రప్రదేశ్లో రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అధికార పక్షం చెబుతున్నప్పటికీ, వాస్తవానికి రైతులు తీవ్ర నిరాశకు గురవుతున్నారని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. ముఖ్యమంత్రి...
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా పరిధిలోని రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడి సాయంగా అందిస్తున్న 'అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్' పథకం కింద 2026-27 ఆర్థిక...