ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వితంతువులకు కూటమి ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. రాష్ట్రంలో కొత్తగా వితంతు పింఛన్ల మంజూరుకు సంబంధించి కీలక ప్రకటన వెలువడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా...
రాష్ట్రంలోని అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి అందేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమాన ప్రాధాన్యతతో...
ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతంలోని మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. సముద్రంలో చేపల వేట నిషేధ కాలంలో జీవనోపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలను ఆదుకునేందుకు 'మత్స్యకారుల సేవలో' పథకం కింద ఆర్థిక సాయాన్ని...
పాయకరావుపేట నియోజకవర్గంలో హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటించారు. ఈ సందర్భంగా పాయకరావుపేట పట్టణంలో రూ.61 లక్షల వ్యయంతో నిర్మించిన అన్నా క్యాంటీన్ను మంత్రి అనిత ప్రారంభించారు.
అనంతరం క్యాంటీన్లో భోజనాలను స్వయంగా వడ్డించి, స్థానిక...