ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో ఎండలు తీవ్రరూపం దాల్చనున్నాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా మే 19 నుంచి 24వ తేదీ వరకు వరుసగా ఆరు రోజుల పాటు భానుడి...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు రోజురోజుకు మారుతూ ప్రజల్లో ఆందోళనను కలిగిస్తున్నాయి. ఒకవైపు తీవ్ర ఎండలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుండగా, మరోవైపు ఆకస్మికంగా ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు...