తిరుమల పవిత్రతను కాపాడుతూ, పర్యావరణ హితమైన ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. భక్తుల రద్దీ, వాహనాల సంఖ్య, పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని...
విశాఖపట్నం సమీపంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీవరాహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో జరగనున్న వార్షిక చందనోత్సవం కోసం ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేపట్టింది.
ఈ ఉత్సవాన్ని పూర్తిగా నియమ నిబంధనల ప్రకారం నిర్వహిస్తామని రాష్ట్ర దేవాదాయ...