దక్షిణ భారతదేశంలో అత్యంత కీలకమైన నీటి వనరుగా ఉన్న తుంగభద్ర జలాశయం సరికొత్త రూపు సంతరించుకుంది. కర్ణాటకలోని మునీరాబాద్లో నూతనంగా ఏర్పాటు చేసిన తుంగభద్ర డ్యామ్ క్రస్ట్ గేట్ల పునరుద్ధరణ మరియు ప్రారంభోత్సవ...
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల వ్యవసాయ రంగానికి జీవనాడిగా నిలిచిన తుంగభద్ర ప్రాజెక్టు ఆధునికీకరణలో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. సాగు, తాగునీటి అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఈ చారిత్రాత్మక...
25న కొత్తగేట్లు ప్రారంభించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాలకు వర ప్రదాయిని అయిన తుంగభద్ర ప్రాజెక్టు ఇప్పుడు కొత్తగేట్ల అమరికతో సరికొత్త రూపును సంతరించుకుంది. రూ.51 కోట్ల వ్యయంతో మొత్తం 33 గేట్ల...
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగానికి వెన్నెముకగా నిలిచిన గోదావరి డెల్టా ప్రాంతానికి శుభవార్త అందింది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు డెల్టా పరిధిలోని లక్షలాది ఎకరాల వ్యవసాయ భూములకు సాగునీటిని అందిస్తున్న చారిత్రాత్మక...