రాష్ట్రంలోని మొత్తం 36 ప్రాజెక్టులకు స్పష్టమైన గడువు పెట్టుకుని పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికత్ష పూర్తి చేయాలనే లక్ష్యాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నిర్దేశించడం జరిగిందని రాష్ట్ర జలవనరుల అభివృద్ది...
రాష్ట్రంలోని సాగునీటి రంగ అభివృద్ధి, పెండింగ్ ప్రాజెక్టుల పురోగతి, భవిష్యత్ జలవనరుల నిర్వహణ వ్యూహాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం సమగ్ర సమీక్ష నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు సహా రాష్ట్రంలోని అన్ని...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం అనంతపురం జిల్లాలో విస్తృత పర్యటన చేపట్టనున్నారు. ఈ పర్యటనలో భాగంగా తాడిపత్రి నియోజకవర్గంలోని యాడికిలో నిర్వహించనున్న “సాగునీటి భద్రత - సాగునీటి సంఘాల బాధ్యత”...