ఆంధ్రప్రదేశ్లో విద్యార్థుల భవిష్యత్తుకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు.. పిల్లల చదువుకు తల్లిదండ్రులపై పడే ఆర్థిక భారాన్ని కొంతమేర తగ్గించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్ఠాత్మక ‘తల్లికి వందనం’ పథకం...
రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకం క్షేత్రస్థాయిలో ఏ విధంగా అమలవుతోంది? విద్యార్థుల చదువులకు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయం ఎంత మేరకు ఉపయోగపడుతోంది? లబ్ధిదారులు ఎదుర్కొంటున్న...
విద్యతోనే బీసీలు మరింత ఉన్నత స్థానాలకు చేరుకోగలరనేది సీఎం చంద్రబాబునాయుడు బావన. ఇటీవల ఆరు మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాలలను జూనియర్ కళాశాలలుగా అప్ గ్రేడ్ చేసింది. ఇపుడు బీసీ...
బీసీల విద్యకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోంది. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఎస్.సవిత నేతృత్వంలో బీసీ బిడ్డలకు విద్యతో పాటు ఆరోగ్య భద్రత, నాణ్యమైన ఆహారం అందిస్తోంది. ప్రభుత్వమందించిన ప్రోత్సాహంతో...