రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపి, ప్రజలకు సంక్షేమం అందించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. కుప్పం నియోజకవర్గానికి పెద్ద ఎత్తున పరిశ్రమల రాకతో...
స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్రతో పరిశుభ్రమైన, సంపన్నమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయుడు అన్నారు. ఇంటి నుంచే చెత్త రాకుండా నెట్ జీరో విధానాన్ని అలవాటు చేసుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. కార్బన్ న్యూట్రల్...
ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవిలో ఉన్న కారణంగా తన అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయలేని పరిస్థితి ఉందని ఆయన...
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేయాల్సిన అవసరం ఉందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్యా , ఐటీ...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి N. చంద్రబాబు నాయుడు రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం సింగపూర్ చేరుకోగా, అక్కడి తెలుగు ప్రజలు, ప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐలు) ఆయనకు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం వద్ద...
"సంక్షోభ సమయంలోనూ అవకాశాలను సృష్టించగలగడమే నిజమైన నాయకత్వానికి నిదర్శనం. ఆంధ్రప్రదేశ్ యువతకు ప్రపంచ స్థాయి అవకాశాలు కల్పించి, వారి భవిష్యత్తును మరింత ఉజ్వలంగా తీర్చిదిద్దేందుకు నేను రష్యాలో పర్యటిస్తున్నాను" అని ఆంధ్రప్రదేశ్ విద్య,...
ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో కీలక మలుపుగా నిలిచిన 2024 ఎన్నికల ఫలితాల దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. 2024 జూన్ 4వ...