ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలో తన పక్కన కూర్చున్నందుకు తెలుగుదేశం పార్టీ నేత బొండా ఉమామహేశ్వరరావుకు పార్టీ అధిష్ఠానం నోటీసులు జారీ చేసిందన్న అంశంపై వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి...
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొండా ఉమామహేశ్వరరావు వ్యవహారం ప్రస్తుతం ఆ పార్టీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుతో కలిసి ఓ కార్యక్రమంలో...
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల సందర్భంగా తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వ అధికారిక లాంఛనాల నిర్వహణ అంశంపై చోటుచేసుకున్న వివాదం చివరకు మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ...
ఆంధ్రప్రదేశ్లో ఇటీవల సంచలనం రేపిన విజయవాడ సాయికృష్ణ మిస్సింగ్ కేసు, అలాగే క్రాంతికుమార్ అనుమానాస్పద మృతి ఘటనలపై సమగ్ర, నిష్పాక్షిక విచారణ జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి...