ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధాని అంశం మరో కీలక మలుపు తిరిగిన నేపథ్యంలో, ఆ ప్రాంత రైతులు, మహిళలు భక్తి, ఆనందంతో ప్రత్యేక యాత్ర చేపట్టారు. అమరావతికి చట్టబద్ధ గుర్తింపు లభించడంతో వారు తమ...
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిను చట్టబద్ధం చేస్తూ లోక్సభ ఆమోదం తెలపడం సంతోషకర పరిణామమని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని పొదలకూరులో పర్యటించిన సందర్భంగా...
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరులో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, పార్లమెంట్ సాక్షిగా తెలుగు ప్రజల కల...