రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సకాలంలో, పారదర్శకంగా సబ్సిడీ ఎరువులు అందించేందుకు ప్రవేశపెట్టిన APAIMS 2.0 వ్యవస్థ విజయవంతంగా అమలవుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ ఏడాది జూన్...
భారతదేశ వ్యవసాయ రంగానికి జీవనాడిగా భావించే నైరుతి రుతుపవనాలపై ఈ ఏడాది ‘ఎల్నినో’ ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడుతున్న వాతావరణ మార్పులు దేశంలో వర్షపాతం తగ్గుదలకు దారితీయవచ్చని...