కాకినాడ జిల్లా కలెక్టరేట్లో సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న చోడపురెడ్డి శివరామ్ కుమార్కు చెందిన నివాసాలు, కార్యాలయం మరియు ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు విస్తృత...
తెలంగాణ రాజకీయాలు, పోలీసు వర్గాల్లో తీవ్ర సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సస్పెండెడ్ అదనపు ఎస్పీ నాయిని భుజంగరావును...
హైదరాబాద్ జలమండలిలో భారీ అవినీతి వెలుగులోకి వచ్చింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జలమండలి ప్రాజెక్టు డివిజన్–3 జీఎం (ఇంజినీరింగ్) సగ్గం అనంత లక్ష్మి కుమార్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు....