ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని నమ్మొద్దు మంత్రి పొంగులేటి
ప్రజలు ఆందోళన చెందవద్దని సూచన
నకిలీ జీవోలు, సర్టిఫికెట్లతో భూదందాలు జరిగాయి.. పొంగులేటి
తెలంగాణలో 22ఏ నిషేధిత భూముల జాబితాపై ప్రజల్లో అనవసర ఆందోళన సృష్టించేలా ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని...