Mana Prabha Desk

spot_img

ఏపీలో పెట్టుబడికి బూ యంగ్ గ్రూప్ సుముఖత..

ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ స్థాయి తయారీ, పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విదేశీ పెట్టుబడుల దౌత్యానికి మరో కీలక ముందడుగు పడింది. రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖల మంత్రి నారా...

వర్షాలు లేకపోయినా ఉగ్రరూపం దాలుస్తున్న గోదావరి..

తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతున్నప్పటికీ, గోదావరి నదిలో వరద ఉద్ధృతి మాత్రం క్రమంగా పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్న వేళ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్,...

తెలంగాణ సఫలమై నిలిచింది: కేటీఆర్

తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై జరుగుతున్న రాజకీయ విమర్శల మధ్య, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా స్పందించారు. 'ప్రపంచ బ్యాంకు' ఇచ్చిన తాజా నివేదికలో... తెలంగాణ ఎగువ మధ్య స్థాయిని దాటిన రాష్ట్రం...

బుసాన్‌కు లోకేష్​ రైలులో ప్రయాణం

ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ స్థాయి పెట్టుబడుల గమ్యస్థానంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అంతర్జాతీయ పెట్టుబడుల దౌత్యం మరింత వేగం అందుకుంది. ఈ క్రమంలో రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖల మంత్రి నారా...

‘చోటా గబ్బర్ సింగ్’ నిరంజన్ కన్నుమూత

జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు వీరాభిమానిగా గుర్తింపు పొందిన హనుమకొండకు చెందిన పొనుగంటి నిరంజన్ (17) మంగళవారం కన్నుమూశారు. అరుదైన జన్యు సంబంధిత వ్యాధితో పాటు కిడ్నీ...

లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌పై ‘ఆపరేషన్ హార్డ్ బాల్’..

భారతదేశంతో పాటు విదేశాల్లోనూ విస్తరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కు చెందిన అంతర్జాతీయ నేర ముఠాపై అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ భారీ స్థాయి ఆపరేషన్ చేపట్టినట్లు సమాచారం. ‘ఆపరేషన్ హార్డ్...

గుమ్మడి గోపాలకృష్ణను సత్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

తెలుగు రంగస్థల కళకు జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు లభించిన సందర్భంగా ప్రముఖ రంగస్థల నటుడు, ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ ఛైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హృదయపూర్వకంగా అభినందించారు....

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img
error: Content is protected !!