Mana Prabha Desk

spot_img

సొంత పార్టీ కార్యకర్తని చెంపదెబ్బ కొట్టిన మమత

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరోసారి చర్చకు దారితీసే ఘటన చోటుచేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్‌కతాలో నిర్వహించిన నిరసన ర్యాలీ సందర్భంగా తన సొంత...

తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు బ్రేక్..

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి రానున్న మూడు నెలల్లో ప్రయాణ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక ప్రకటన విడుదల చేసింది. జులై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో జరిగే...

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..

దేశీయ బులియన్ మార్కెట్లలో బుధవారం బంగారం, వెండి ధరలు గణనీయంగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకున్న పరిణామాలు, ముఖ్యంగా పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొంత మేర సడలడం, ప్రపంచ మార్కెట్లలో సురక్షిత...

ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే జైలేనా? :కొడాలి నాని

యూట్యూబర్ రావణ్ అరెస్ట్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఈ ఘటనపై మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) సీనియర్ నేత కొడాలి నాని కూటమి ప్రభుత్వంపై తీవ్ర...

మూడు నెలలు మంత్రి చేయండి :హరీష్​ రావు

కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ సవాల్ విసురుతూ...

‘నేను ఏ తప్పూ చేయలేదు’ :కడియం శ్రీహరి

తెలంగాణ కాంగ్రెస్‌లో దేవాదాయ శాఖకు సంబంధించిన వివాదం మరింత రాజకీయ చర్చకు దారితీసింది. దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధికారులతో అధికారిక సమీక్ష నిర్వహించారంటూ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ ముఖ్యమంత్రి...

విశాఖలో గల్లంతైన ఆరుగురు మత్స్యకారులు మృతి

విశాఖపట్నం తీరంలో సముద్రంలో గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల కోసం నాలుగు రోజులుగా కొనసాగిన గాలింపు చర్యలు ఎలాంటి ఫలితం ఇవ్వకపోవడంతో, వారు ప్రాణాలతో లేరని అధికారులు నిర్ధారించారు. సముద్రంలో అదృశ్యమైన మత్స్యకారులను రక్షించేందుకు...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img
error: Content is protected !!