పశ్చిమ బెంగాల్లోని హౌరా జిల్లాలో 15 ఏళ్ల జాతీయ స్థాయి షూటర్ అదృశ్యం కావడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. జాతీయ జట్టు ట్రయల్స్కు ఇటీవలే ఎంపికైన యువ షూటర్ దమయంతి సేన్ కనిపించకుండా...
ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై తెలుగు చలనచిత్ర కార్మిక సమాఖ్య (ఫెడరేషన్) క్రమశిక్షణా చర్యలు ప్రారంభించింది. ఫెడరేషన్కు వ్యతిరేకంగా వ్యవహరించారనే ఆరోపణల నేపథ్యంలో ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేయడంతో పాటు,...
రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న కీలక పరిపాలనా అంశాల్లో ఒకటైన వక్ఫ్ ఆస్తుల రికార్డుల బదలాయింపు ప్రక్రియ ఎట్టకేలకు పూర్తయింది. రాష్ట్ర విభజన జరిగి దాదాపు...
నిజాయితీ, నిబద్ధత, కఠిన నిర్ణయాలకు మారుపేరుగా నిలిచిన భారత పరిపాలనా సేవ (ఐఏఎస్) అధికారి తుకారాం ముండే మరోసారి తన పనితీరుతో వార్తల్లో నిలిచారు. మహారాష్ట్ర రాష్ట్ర ఆహార మరియు ఔషధ పరిపాలన...
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) శనివారం హైదరాబాద్లో నిర్వహించనున్న ‘యువ సంగ్రామ సభ’కు తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించనున్న ఈ సభకు పోలీసులు...
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ముఖ్యంగా ‘తల్లికి వందనం’ పథకం అమలుపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల...
దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పాలనలోనే కాకుండా బ్యాంకింగ్ వ్యవస్థలో కూడా గణనీయమైన మార్పులు...