Mana Prabha Desk

spot_img

మా ఇల్లు మాకు ఇప్పించండి : కలెక్టర్‌ను ఆశ్రయించిన 13 ఏళ్ల బాలుడు

వయసు కేవలం 13 ఏళ్లు. ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థి. కానీ కుటుంబ బాధ్యతను తన భుజాలపై వేసుకుని సమస్యకు పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఒంటరిగా వెళ్లిన ఈ బాలుడి...

‘వేల కోట్ల నష్టం జరిగే స్కామ్’.. రామాయపట్నం పోర్టు వ్యవహారంపై జగన్ పోస్ట్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రామాయపట్నం పోర్టు అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు...

‘భాయ్‌కు ఏమైంది?’

బాలీవుడ్ స్టార్ హీరో, అభిమానులు ప్రేమగా "భాయ్" అని పిలిచే సల్మాన్ ఖాన్ మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి కారణం ఆయన కొత్త సినిమా కాదు, ఒక సామాజిక కార్యక్రమంలో కనిపించిన...

టోక్యోలో చరిత్ర సృష్టించిన సింధు

భారత స్టార్ షట్లర్ పీవీ సింధు తన కెరీర్‌లో మరో స్వర్ణ అధ్యాయాన్ని లిఖించింది. గత ఏడేళ్లుగా ఎదురుచూస్తున్న ప్రతిష్ఠాత్మక టైటిల్‌ను ఎట్టకేలకు తన ఖాతాలో వేసుకుని భారత బ్యాడ్మింటన్ అభిమానులను ఆనందంలో...

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు లేజర్ ముప్పు..

నగరంలోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్‌జీఐఏ) పరిసరాల్లో విమాన భద్రతకు కొత్త తరహా ముప్పు ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా విమానాలు టేకాఫ్ అవుతున్న సమయంలో లేదా ల్యాండింగ్‌కు చేరుకునే కీలక దశలో...

పాతబస్తీలో ఇంటర్ విద్యార్థి దారుణ హత్య..

నగరంలోని పాతబస్తీ ప్రాంతంలో మరోసారి దారుణ హత్య చోటుచేసుకోవడంతో స్థానికంగా తీవ్ర ఆందోళన నెలకొంది. కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టీక్రీ ప్రాంతంలో ఇంటర్మీడియట్ చదువుతున్న ఓ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తి...

అమెరికా–ఇరాన్ దాడుల్లో 50 మంది మృతి.. 500 మందికి పైగా గాయాలు

మధ్యప్రాచ్యంలో భద్రతా పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. అమెరికా–ఇరాన్ మధ్య కొనసాగుతున్న సైనిక ఉద్రిక్తతలు తాజాగా మరింత తీవ్ర రూపం దాల్చాయి. ఇరాన్‌లోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా దళాలు వరుస...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img
error: Content is protected !!