సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. సమావేశాలు సజావుగా సాగేందుకు కేంద్ర ప్రభుత్వం ఆదివారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశం విపక్షాల నిరసనతో ఉద్రిక్తంగా...
ప్రజల మధ్య ఉండండి.. గాంధీభవన్కు రావద్దు.." అంటూ కాంగ్రెస్ శ్రేణులకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టమైన సందేశం ఇచ్చారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయడమే లక్ష్యంగా రేపటి నుంచి ఆగస్టు...
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వారం రోజుల అధికారిక విదేశీ పర్యటనకు ఆదివారం శ్రీకారం చుట్టారు. జులై 19 నుంచి 25 వరకు కొనసాగే ఈ పర్యటనలో తూర్పు ఐరోపాలోని మాల్డోవా, నార్త్...
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకున్న విషాద ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. సరదాగా గడిపేందుకు కుటుంబ సభ్యులతో కలిసి సముద్ర తీరానికి వెళ్లిన ఒకే కుటుంబానికి...
వయసు కేవలం 13 ఏళ్లు. ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థి. కానీ కుటుంబ బాధ్యతను తన భుజాలపై వేసుకుని సమస్యకు పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఒంటరిగా వెళ్లిన ఈ బాలుడి...
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రామాయపట్నం పోర్టు అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు...
బాలీవుడ్ స్టార్ హీరో, అభిమానులు ప్రేమగా "భాయ్" అని పిలిచే సల్మాన్ ఖాన్ మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి కారణం ఆయన కొత్త సినిమా కాదు, ఒక సామాజిక కార్యక్రమంలో కనిపించిన...