ఈశాన్య భారతదేశం మరోసారి భూకంపంతో వణికిపోయింది. ఈరోజు తెల్లవారుజామున మణిపూర్ కేంద్రంగా సంభవించిన భూకంపం పలు రాష్ట్రాల్లో ప్రభావం చూపింది. మణిపూర్తో పాటు నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా...
ప్రముఖ జానపద గాయని, తెలంగాణ ఉద్యమ గళంగా పేరొందిన మధుప్రియ మరోసారి తన రాజకీయ వైఖరిని స్పష్టంగా వెల్లడించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు తాను ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తానని, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్...
ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ కార్మికులు సమ్మె బాట పట్టారు. మార్చి నెల జీతాలు ఇప్పటికీ అందకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ్టి నుంచి నిరవధిక సమ్మె ప్రారంభించినట్లు మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్...
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల నియామక వ్యవస్థలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల స్థానిక కేడర్లు, నియామకాలపై కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకువచ్చింది. 1975 నాటి పాత విధానాన్ని రద్దు చేస్తూ,...
మణిపూర్ లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల జరిగిన వేర్వేరు హత్యలు, పేలుడు ఘటనలకు నిరసనగా రెండు ప్రధాన సంఘాలు పిలుపునిచ్చాయి. బంద్లతో సోమవారం రాష్ట్రంలోని లోయ, కొండ ప్రాంతాల్లో జనజీవనం...
కడపలో సంచలనం సృష్టించిన వైసీపీ కార్యకర్త పెద్దదస్తగిరి హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ హత్య వెనుక భారీ స్థాయిలో ఉన్న రియల్ ఎస్టేట్ వివాదాలు ప్రధాన కారణంగా ఉన్నట్లు...
ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వానికి చెందిన ఏడుగురు మంత్రుల బృందం ఈ ఉదయం సింగపూర్ చేరుకుంది. రాష్ట్రంలో ఆధునిక పరిపాలన విధానాలను అమలు చేయడం, ఉత్తమ పాలనా పద్ధతులను అవలంబించడం లక్ష్యంగా ఈ విదేశీ...